ఆంధ్ర సర్వస్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర సర్వస్వము ఒక తెలుగు సచిత్ర మాసపత్రిక. ఇది 1924 సంవత్సరం, జనవరి నెలలో ఏడిద వేంకటరావు సంపాదకత్వాన ప్రారంభించబడింది. రాజమహేంద్రవరము నుండి ప్రకటించబడింది.

తొలిసంచికలోని విషయాలు[మార్చు]

  • ఉపక్రమణిక
  • పత్రికా ప్రకటనోద్దేశములు
  • ఆంధ్రదేశము - 38 వ దేశీయ మహాజనసభ
  • గాంధీ మహాత్మునకు శస్త్రచికిత్స
  • ఆంధ్ర వాజ్మయము
  • అఖిల భారత గ్రంథాలయ ప్రదర్శనము - న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షోపన్యాసము
  • అఖిల భారత మహిళా మహాసభ - పులుగుర్తి లక్ష్మీనరసమాంబగారి స్వాగతోపన్యాసము
  • మఱిచిపోవుచున్న జాతీయ సమావేశములు
  • హిందూ మతము - అప్పుడు - ఇప్పుడు - ఆకుండి వేంకటశాస్త్రి
  • పరిణామ సూత్రము

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: