ఆనెస్ట్ రోగ్
స్వరూపం
| ఆనెస్ట్ రోగ్ సత్యమే జయం (1942 తెలుగు సినిమా) | |
| తారాగణం | ఎల్.వి.ప్రసాద్, ఎస్.పి.లక్ష్మణస్వామి, డి.సదాశివరావు, వి.కోటీశ్వరరావు, కె.వి.సుబ్బారావు, బొండాం, జింటాన్, సీతారాం, శివరాం, ఎం.ఎల్.నారాయణ, పి.వి.రమణారావు, బేబీ రోహిణి, కుమారి సరళ, దాసరి తిలకం, శాంతాబాయి, కామేశ్వరి, సుబ్బులు |
|---|---|
| నృత్యాలు | కుమారి సరళ |
| గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం |
| సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
| ఛాయాగ్రహణం | డి.లక్ష్మన్ |
| నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
| భాష | తెలుగు |

హెచ్.ఎమ్.రెడ్డి 1942లో ఎల్.వి.ప్రసాద్ ముఖ్య పాత్రధారిగా తీసిన సినిమాకి 'ఆనెస్ట్ రోగ్' అని పెట్టి తరువాత 'సత్యమే జయం' అనీ, 'ఘరానా దొంగ' అనీ తెలుగు పేర్లు పెట్టారు.[1]
తారాగణం
[మార్చు]- అక్కినేని లక్ష్మివరప్రసాద్
- ఎస్.పి.లక్ష్మణస్వామి
- డి.సదాశివరావు
- వి.కోటేశ్వరరావు
- కె.వి.సుబ్బారావు
- బోండాం
- జింటాన్
- సీతారాం
- శివరాం
- ఎం.ఎల్.నారాయణ
- పి.వి.రమణారావు
- బేబీ రోహిణి
- కుమారి సరళ
- దాసరి తిలకం
- శాంతాబాయి
- కామేశ్వరి
- సుబ్బులు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: హెచ్. ఎం. రెడ్డి
- సంభాషణలు: వెంపటి సదాశివ బ్రహ్మం
- పాటలు: వెంపటి సదాశివ బ్రహ్మం
- ఛాయా గ్రహణం: డి లక్ష్మణ్
- నిర్మాణ సంస్థ: రోహిణీ పిక్చర్స్
- విడుదల:1942.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఏకవీర చూసి విశ్వనాథ ఏమన్నారు? - ఈనాడు సినిమా జూలై 5, 2013". Retrieved 2013-07-28.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link)