Jump to content

ఎస్.ఆర్. శ్రీనివాస్

వికీపీడియా నుండి
ఎస్.ఆర్. శ్రీనివాస్

పదవీ కాలం
2018 – 2019
ముందు తన్వీర్ సైత్
తరువాత ఎస్. సురేష్ కుమార్
నియోజకవర్గం గుబ్బి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - ప్రస్తుతం
ముందు ఎన్. వీరన్న గౌడ
నియోజకవర్గం గుబ్బి

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-13) 1962 జూలై 13 (age 62)
గుబ్బి, తుంకూరు, కర్ణాటక
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి భారతి శ్రీనివాస్
సంతానం దుష్యంత్ ఎస్ శ్రీనివాస్, తేజస్విని ఎస్ శ్రీనివాస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్.ఆర్. శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రిగా పని చేశాడు.

ఎస్.ఆర్. శ్రీనివాస్ 2024 జనవరి 26న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్.ఆర్. శ్రీనివాస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి గుబ్బి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 2008 నుండి 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] కుమారస్వామి మంత్రివర్గంలో 2018 నుండి 2019 వరకు ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రిగా పని చేసి, 2024 జనవరి 26న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "34 MLAs appointed as heads to govt.-owned boards and corporations in Karnataka" (in Indian English). The Hindu. 26 January 2024. Archived from the original on 31 July 2024. Retrieved 20 January 2025.
  2. "34 MLAs given chairman posts for boards and corps, Haris BDA chairman". The Times of India. 27 January 2024. Archived from the original on 18 February 2025. Retrieved 20 January 2025.
  3. "Karnataka Assembly Elections 2023: Gubbi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.
  4. "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.