ఏర్చూరి సింగన
స్వరూపం
ఏర్చూరి సింగన సా.శ.1450-1500[1] సింగన భాగవతంలోని షష్ఠమ స్కంద రచయిత. పోతన ప్రణీతమైన మహా భాగవతం లో కొంత భాగము జీర్ణమయినా మహానుభావులు వెలిగందల నారాయణామాత్యులు , ఏర్చూరి సింగనామాత్యులు , బొప్పన గంగనామాత్యులు తమ తమ ప్రతిభానైపుణ్యములతో భాగవతమునకు పునః సంపూర్ణతను సమకూర్చారు.[2] సింగనామాత్యులు షష్ఠస్కంధమును అచ్యుతుని, కృపావాసుని ప్రశంసిస్తూ విభిన్న మార్గములో ప్రారంభించారు.
భాగవత దేవాలయ జీర్ణోద్ధారాన్ని వెలిగందల నారాయణామాత్యుడు మొదలుపెట్టిన తర్వాత బొప్పన గంగనామాత్యుడు కొనసాగింపగా ఆ మహత్కార్యాన్ని పూర్తిచేసి పునీతజనాశ్రయం కల్పించిన పుణ్యచరిత్రుడు మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు.
జననం
[మార్చు]రచనలు
[మార్చు]- భాగవతం[3] లోని షష్టమస్కంధం
- అజామిళోపాఖ్యానం
- వృత్రాసురవృత్తాంతం
- కువలయాశ్వచరిత్ర
మూలాలు
[మార్చు]- ↑ ’ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. తెలుగు అకాడమి: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
- ↑ Sirimalle (2019-01-20). "మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు". Sirimalle (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-05.
- ↑ "Goodreads". Goodreads. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-13.