Coordinates: 9°23′0″N 79°31′0″E / 9.38333°N 79.51667°E / 9.38333; 79.51667

కచ్చాతీవు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కచ్చాతీవు
கச்சத்தீவு
කච්චතීවු
—  దీవి  —
కచ్చాతీవు is located in Sri Lanka
కచ్చాతీవు
కచ్చాతీవు
అక్షాంశరేఖాంశాలు: 9°23′0″N 79°31′0″E / 9.38333°N 79.51667°E / 9.38333; 79.51667
దేశము శ్రీలంక-(1974-present)
India-(before 1974 disputed)
Province Northern
జిల్లా జాఫ్నా
DS Division Delft

కచ్చాతీవు లేదా కచ్చ దీవులు శ్రీలంక లోని ఒక చిన్న దీవి .1974 లో మనదేశ, శ్రీలంక ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది. తాజాగా దీనిని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతుండటంతో ఇది వార్తలలో నిలిచింది.

మధురై రాజులు స్థాపించారు సంవత్సరం 1605 AD Sethupathi వంశం . ద్వీపం Sethupathi aracarkatku, Kurusady ద్వీపం, రామసామి ద్వీపం, mannali ద్వీపం, శనగ ద్వీపం [ citation needed], ద్వీపం మధ్యలో,, పాఠశాల, కింగ్ Sethupathi உரிமையாக்கப்பட்டிருந்தன 69 తీర గ్రామాల ద్వీపసమూహం యొక్క ద్వీపాలు భూభాగంలోని ఎత్తు . Talavay Sethupathi పాలన, Thalai [ citation needed] శక్తి Sethupathi లోబడి ఉంటుంది ఉంది ceppetu ఒకటి kuttan Sethupathi (1622-1635) సమర్థించారు . తమిళనాడు, సహా బ్రిటిష్ వలస పాలన, తరువాత మద్రాస్ 1803 లో jamintari సార్లు తీసుకువచ్చింది. ( 1795 లో Muthuramalinga Sethupathi రాజు maranamurrat అనేక సంవత్సరాలు జైలులో ఉంది ) రాయల్ వారసుడు Sethupathi క్వీన్ mankalecuvari ஜமீன்தாரிணியாக்கினர் ఈస్ట్ భారతదేశం కంపెనీ tamakkaiyana అతని భార్యగా లేకపోవడంతో . 1803 నుండి 1812 వరకు ఆయన నిర్వహించేది . క్వీన్ విక్టోరియా చెందినదని రామనాథపురం జమీన్ kaccattivu, ప్రకటన శ్రీలంక క్యాబినెట్ కార్యదర్శి PB పిలుపునిచ్చింది చెప్పాడు ( సంవత్సరాల 1936-40 లో రంగంలో సర్వే నుండి ) ద్వారా Piyaris భారతదేశం యొక్క కుడి Kachchathivu సాక్ష్యం ..

ప్రధాన వ్యాసం : kaccattivu కు సంచిక 1972 - కౌంటీ Annex రామనాథపురం, 1899 లో ప్రచురితమైన బొమ్మలు కలిగి సంవత్సరం - - ఎలో రామనాథపురం జిల్లా పాత్రికేయుడు, కింగ్ రామారావు మాన్యువల్, 1915, 1929, 1933 ముందు రామనాథపురం జిల్లాలో ప్రచురణ చెన్నై, తిరునల్వేలి జిల్లా రాస్తారు stuvarttu ఇటువంటి మాన్యువల్ వంటి వివిధ వనరుల విడుదల racataniyil . అది, 10 మైళ్ళ దూరంలో అది లేదో kaccattivu, ఉత్తర, తూర్పు ramecuvarattirku ; జెమిన్ ఇది ద్వీపం యొక్క సర్వే నెంబర్ 1250, ఒక మొత్తం 285,20 ఎకరాల ప్రాంతం, విషయం యొక్క రామేశ్వరం karnat అధికార ద్వీపం గమనించాలి అని అప్పగించేందుకు క్రిస్టోఫర్ వ్యక్తులు, ముందు రామనాథపురం కింగ్ అందించింది. రామనాథపురం kaccattivai లో ఆ సర్కిల్ ద్వీపం [ citation needed ] ఇది మార్క్ . కానీ ఈ kaccattivu భారతదేశంలో హక్కులు నిలువెత్తు నిలిచి .


1974, 1976 లో, దాని సొంత kaccattivai కలిగి శ్రీలంక, భారతదేశం యొక్క ప్రభుత్వం సంతకాలు . ఒప్పందం పొడిగా వలలు ఫిషింగ్ ఒప్పందం మునా మత్స్యకారులపై తేదీ నుండి 10 సంవత్సరాలు, ఆరాధన ద్వీపానికి వచ్చిన అనుమతి ఉంది . అయితే, సరిహద్దు దాటడానికి భారత మత్స్యకారుల అనుమతి లేకపోవడంతో 10 సంవత్సరాల తర్వాత .. 1960 డావో సుప్రీం కోర్ట్ తీర్పు 2008 లో, డబ్బులేమైనా జయలలిత, సుప్రీంకోర్టు దాఖలు ఆరోపించారు kaccattivu శ్రీలంక ద్వారా ఒప్పందాలు தாரைவார்க்கப்பட்டுలో 1974, 1976 మధ్య అనుమతి, భారతదేశం, శ్రీలంక లేకుండా, కాంగ్రెస్ యొక్క ఉభయ విరుద్ధంగా. Cattaperavai రిజల్యూషన్ లో రాష్ట్రం శిస్తు జోడించడానికి అసెంబ్లీ 2011 జూన్ 9 అని తీర్మానమును .

నేపధ్యము[మార్చు]

భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. ఈ రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో రామేశ్వరం (భారత్) ; తలైమన్నార్ (శ్రీలంక) - ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్‌ను పాక్ జలసంధి అంటారు. కచ్చాతీవు ఇందులోదే. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ల దూరంలోను, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ల దూరంలోను ఉంది. ఈ దీవిలో వందేళ్ల నాటి సెయింట్ ఆంథోనీ కేథలిక్ చర్చి తప్ప జనసంచారం ఉండదు.

కచ్చాతీవు మనదేశ భాగమే నని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవులలో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి చెప్పారు. కచ్చాతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మం త్రి ఎస్‌ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు. అదే సమయంలో భారత్ ఏ భూభాగాన్నీ ఎవరికీ అప్పగించలేదనీ, ఏ భూభాగం మీదా సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదనీ భారత ప్రభుత్వము పేర్కొనింది. దీనిని వదులుకోవడానికి శ్రీలంక కూడా సిద్దంగా లేదు. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010 లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇక, ఎల్‌టీటీఈ సమస్య దరి మిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చాతీవులో తమిళజాలర్లు ప్రవే శం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు. వలలు ఎండబెట్టుకోవచ్చు.

చైనా జోక్యము[మార్చు]

శ్రీలంక అజమాయిషీ ఆరంభమ య్యాక కచ్చాతీవును పవిత్రదీవి (చర్చి వల్ల) గా ప్రకటించింది. కానీ ఆ పుణ్యభూమిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయన్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (శ్రీలంక) లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో చైనా తిష్ట వేసినట్లు ఆధారాలు లభించాయి . ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన రెండు దేశాల మత గురువులు, క్రైస్తవులు హాజరవుతారు. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. భారత్ జాలర్లను వెంటాడి చంపుతున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు కనిపిస్తున్నారు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. http://www.tamilguardian.com/article.asp?articleid=2696
  2. http://www.ipcs.org/article/india/india-sri-lanka-and-the-kachchatheevu-crisis-a-fact-sheet-3917.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-04. Retrieved 2013-09-21.