కరీంనగర్ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీంనగర్ నగరపాలక సంస్థ
రకం
రకం
నాయకత్వం
వై.సునీల్‌రావు, టిఆర్ఎస్
చల్లా స్వరూపారాణి, టిఆర్ఎస్
మునిసిపల్ కమీషనర్
ఇస్లావత్ సేవ [1]
సీట్లు60
ఎన్నికలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2020

కరీంనగర్ నగరపాలక సంస్థ,తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా,కరీంనగర్ పరిపాలనను నిర్వహించే ఒక స్థానిక పాలకమండలి. మునిసిపల్ కార్పొరేషన్‌కు మేయర్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులు నాయకత్వం వహిస్తారు.1987లో కరీంనగర్‌కు మొదట పురపాలక సంఘం హోదా పొందింది.తరువాత దీనిని 2005 మార్చి 5 న కరీంంగర్ నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేశారు.  

మేయర్ , డిప్యూటీ మేయర్[మార్చు]

2020 జనవరి 29 న నగరపాలక సంస్థ మేయర్ జరిగిన ఎన్నికలలో మేయరు పదవికి (యుఆర్ జి ) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వై. సునీల్‌రావు ఎన్నికయ్యాడు.[2]అలాగే డిప్యూటీ మేయర్ (యుఆర్) పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన చల్లా స్వరూపరాణిని ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • రేకుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం

ఈ ఆలయం కరీంనగర్ నగరశివారులలో ఉంది.

మేయర్లు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Commissioner & Director of Municipal Administration". telangana.gov.in. Archived from the original on 28 మే 2015. Retrieved 27 March 2018.
  2. "సునీల్‌రావు అను నేను..." www.eenadu.net. Retrieved 2020-04-30.[permanent dead link]
  3. Sakshi (4 July 2014). "మాస్ లీడర్ టూ మేయర్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. Sakshi (29 January 2020). "సునీల్‌ రావును వరించిన మేయర్‌ పీఠం". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.

వెలుపలి లంకెలు[మార్చు]