గమనశ్రమ రాగము
(గమనశ్రమ రాగం నుండి దారిమార్పు చెందింది)
గమనశ్రమ రాగము కర్ణాటక సంగీతంలో 53వ మేళకర్త రాగము.[1] [2].
రాగ లక్షణాలు[మార్చు]

ఆరోహణ : స రి గ మ ప ధ ని స (S R1 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స (S N3 D2 P M2 G3 R1 S)
ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.
ఇది 17 మేళకర్త రాగమైన సూర్యకాంతం యొక్క ప్రతి మధ్యమ సమానము.
గమనశ్రమ జన్యరాగాలు[మార్చు]
గమనశ్రమ లో కొద్ది జన్య రాగాలు ఉన్నవి. వానిలో హంసనందిని, పూరీకళ్యాణి ముఖ్యమైనవి.
పూరీకళ్యాణి రాగము[మార్చు]
- ఉదాహరణలు
- ఓ రామ నీ నామ మేమి రుచిరా - రామదాసు కీర్తన.
- ఆనంద మానందమాయెను - రామదాసు కీర్తన.
- నీ సంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా - రామదాసు కీర్తన.
మూలాలు[మార్చు]
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |