Coordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.974°E / 15.811; 79.974

అద్దంకి మండలం

వికీపీడియా నుండి
(గుర్రంవారిపాలెం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.974°E / 15.811; 79.974
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంఅద్దంకి
Area
 • మొత్తం258 km2 (100 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం89,769
 • Density350/km2 (900/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1000

అద్దంకి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన మండలం. చీరాల రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి ఉత్తర గ్రామం అద్దంకి మండలానికి మండల కేంద్రంగా ఉంది.[3] OSM గతిశీల పటం

భౌగోళికం[మార్చు]

రెవిన్యూ గ్రామాల సరిహద్దులు

ఈ మండలానికి ఉత్తరాన బల్లికురవ మండలం, మార్టూరు మండలం, తూర్పున జనకవరం పంగులూరు మండలం, కొరిశపాడు మండలం, దక్షిణాన మద్దిపాడు మండలం, చీమకుర్తి మండలం, పడమర తాళ్ళూరు మండలం, ముండ్లమూరు మండలం హద్దులుగా వున్నాయి.

మండలం లోని ప్రముఖులు[మార్చు]

సినీ, రాజకీయ రంగాలలో వేమూరు నియోజకవర్గనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయా రంగాలలో పలువురు ఉద్దండులు ఈ ప్రాంతానికి చెందినవారే కావటం విశేషం. సంగీత ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు ఏర్పరచుకున్న ఘంటశాల వెంకటేశ్వరరావు, భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో కొంతకాలం పాటు నివాసం ఉన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్, గూడా ఆ గ్రామానికి చెందినవారే. సుప్రసిద్ధ చలనచిత్ర నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గూడా ఈ నియోజక పరిధిలోని కొల్లూరు మండలానికి చెందిన రావికంపాడు గ్రామస్థులే.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 89,769. వీరిలో 44,874 మంది పురుషులు కాగా, 44,895 మంది మహిళలు ఉన్నారు.మండల పరిధిలో మొత్తం 23,389 కుటుంబాలు నివసిస్తున్నాయి.అక్షరాస్యత 63.61%. పురుషుల అక్షరాస్యత 64.45%, స్త్రీల అక్షరాస్యత 48.62%.[4]

2001 జనగణన ప్రకారం మొత్తం జనాభా 74,904 , అక్షరాస్యత 59.51%. పురుషుల అక్షరాస్యత 70.41%, స్త్రీల అక్షరాస్యత 48.40%.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం 18 రెవెన్యూ గ్రామాలున్నాయి.[4]

  1. అద్దంకి (ఉత్తర)
  2. అద్దంకి (దక్షిణ)
  3. బొమ్మనంపాడు
  4. చక్రాయపాలెం
  5. చినకొత్తపల్లి
  6. ధర్మవరం
  7. ధేనువకొండ
  8. గోవాడ
  9. గోపాలపురం
  10. కలవకూరు
  11. కొటికలపూడి
  12. కుంకుపాడు
  13. మణికేశ్వరం
  14. మోదేపల్లి
  15. మైలవరం
  16. నన్నూరుపాడు
  17. రామాయపాలెం
  18. ఉప్పలపాడు
  19. వెంపరాల

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

గ్రామ పంచాయతీలు[మార్చు]

26 గ్రామ పంచాయతీలున్నాయి.[5]

  1. బొమ్మనంపాడు
  2. చక్రాయపాలెం
  3. చినకొత్తపల్లి
  4. ధర్మవరం
  5. ధేనువకొండ
  6. గోపాలపురం
  7. గోవాడ
  8. జర్లపాలెం
  9. కలవకూరు
  10. కొంగపాడు
  11. కొటికలపూడి
  12. కుంకుపాడు
  13. మణికేశ్వరం
  14. మోదేపల్లి
  15. మైలవరం
  16. నాగులపాడు
  17. పేరాయపాలెం
  18. రామాయపాలెం
  19. శంఖవరప్పాడు
  20. సింగరకొండపాలెం
  21. తిమ్మాయపాలెం
  22. ఉప్పలపాడు
  23. వేలమూరిపాడు
  24. వెంపరాల
  25. వెంకటాపురం
  26. విప్పర్లవారిపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Chittoor District Mandals" (PDF). Census of India. pp. 130, 173. Retrieved 19 June 2015.
  4. 4.0 4.1 4.2 "District Census Handbook Prakasam-Part A" (PDF). 2014-06-16. p. 392. Archived from the original (PDF) on 2018-11-14.
  5. "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". 2019. Archived from the original on 2019-04-18.

వెలుపలి లంకెలు[మార్చు]