చింతలపల్లి సంజీవి
Jump to navigation
Jump to search
"చింతలపల్లి సంజీవి" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశాడు. క్రీ.శ. 1734 ప్రాంతానికి చెందినవాడు. చంద్రాంగదోపాఖ్యానం అను గ్రంథాన్ని రచించాడు.[1].
మూలాలు[మార్చు]
- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |