Jump to content

చిరంజీవ

వికీపీడియా నుండి
చిరంజీవ
దర్శకత్వంఅభినయ కృష్ణ
స్క్రీన్ ప్లేఎం.ఆర్
కథఅభినయ కృష్ణ
నిర్మాతరాహుల్ అవుదొడ్డి
సుహాసినీ రాహుల్
తారాగణం
ఛాయాగ్రహణంరాకేష్ ఎస్. నారాయణ్
కూర్పుసాయి మురళి
సంగీతంఅచ్చు రాజమణి
నిర్మాణ
సంస్థలు
  • ఆహా ఒరిజినల్ ఫిల్మ్
విడుదల తేదీ
7 నవంబర్ 2025 (2025-11-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

చిరంజీవ 2025లో విడుదలైన తెలుగు సినిమా. ఆహా ఒరిజినల్ ఫిల్మ్, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించిన ఈ సినిమాకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను అక్టోబర్ 2న,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 27న విడుదల చేయగా,[2] సినిమా నవంబర్ 7న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రాజ్ తరుణ్ మైథలాజికల్ థ్రిల్లర్ 'చిరంజీవ' - టీజర్ వచ్చేసింది... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?". ABP Desam. 2 October 2025. Retrieved 5 November 2025.
  2. "ఓటీటీలోకి రాజ్‌ తరుణ్‌ 'చిరంజీవ'.. ట్రైలర్‌ రిలీజ్‌". Eenadu. 27 October 2025. Retrieved 5 November 2025.
  3. "మరో సారి.. ఓటీటీ బాట పట్టిన రాజ్ తరుణ్‌". Chitrajyothy. 27 October 2025. Retrieved 5 November 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిరంజీవ&oldid=4661305" నుండి వెలికితీశారు