చెరువు మాధవరం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెరువు మాధవరం రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా లోని చెరువు మాధవరం వద్ద ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. జి. కొండూరు మండలంలో చెరువు మాధవరం ఒక పెద్ద గ్రామం. ఇది అతిపెద్ద జనాభాను కలిగి ఉంది. సమీపంలోని రాతి కొండల వద్ద క్వారీ చేయడం కోసం ఇది ప్రసిద్ధి చెందింది. సమీపంలోని మునగపాడు గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయితీతో కలసి ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే యొక్క విజయవాడ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఇది న్యూ ఢిల్లీ-చెన్నై మెయిన్ లైన్ లోని కాజీపేట్-విజయవాడ విభాగంలో ఉంది.[1]

కాజీపేట-విజయవాడ మార్గము
కి.మీ./ 0 కాజీపేట, నాగాపూర్-హైదరాబాదు రైలు మార్గము వైపుకు
10 వరంగల్
15 వంచనగిరి
23 చింతలపల్లి
30 ఎలగూర్
40 నెక్కొండ
49 ఇంతకన్నె
55 కేసముద్రం
62 తాడ్ల పూసపల్లి
70 మహబూబాబాద్
82 గుండ్రాతిమడుగు
90 గార్ల
95 డోర్నకల్
9 పోచారం
16 కారెపల్లి
మాదారం డోలోమైట్ మైంస్
ఎల్లందు(సింగరేణి కాలరీస్)
21 గాంధీపురం(హల్ట్)
38 చిమల్‌ పహాడ్
43 తడకలపూడి
50 బేతంపూడి
54 భద్రాచలం రోడ్
కొత్తగూడెం టిపిఎస్
65 గాజులగూడెం
82 పాండురంగాపురం
95 అశ్వాపురం
107 మణుగూరు
సింగరేణి కాలరీన్
110 మల్లెలడుగు
118 ఖమ్మం
127 పందిళ్ళపల్లి
133 చింతకాని
140 నాగల్వంచ
146 బోనకల్లు
156 మోటమర్రి
విష్ణుపురం నకు (పని జరుగుతున్నది)
163 మధిర
172 తొండలగోపవరం
178 ఎర్రుపాలెం
184 గంగినేని
188 చెరువు మాధవరం
ఎన్‌హెచ్ 22
ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు
203 కొండపల్లి
208 రాయనపాడు
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము వైపుకు
218 విజయవాడ జంక్షన్
విజయవాడ-చెన్నై రైలు మార్గము వైపుకు

Source:Google maps
Kazipet-Vijayawada Passenger 57237
Dornakal-Manguru Passenger 57139


మూలాలు[మార్చు]

  1. "చెరువు మాధవరం రైల్వే స్టేషను దృశ్యం". indiarailinfo. Archived from the original on 13 మే 2013. Retrieved 16 May 2018.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే