జూపూడి అమ్ములయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జూపూడి అమ్ములయ్య (1931 - 1999) తెలుగు రచయిత, కవి, విమర్శకుడు. అమూల్యశ్రీ కలం పెరుతో రచనలు చేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లాలోణి పొన్నూరు మండలంలో వీరయ్య, అమ్మక్క దంపతులకు 1931లో జన్మించారు. తుమ్మల సీతారామమూర్తి తాను రాసిన "కదంబకైత"ను జూపూడి అమ్ములయ్యకి అంకితం చేసాడు[1].

రచనలు[మార్చు]

  • తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995

మూలాలు[మార్చు]

  1. సుకవిస్తుత< తుమ్మల సీతారామమూర్తి పుస్తకం

బాహ్య లంకెలు[మార్చు]