జొన్నలగడ్డ పట్టాభిరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జొన్నలగడ్డ పట్టాభిరామయ్య డోకిపర్రు గ్రామంలో జన్మించారు.ఇతని తండ్రి జొన్నలగడ్డ సూర్యనారాయణ. ఇతను 27.3.1932 న బందరు శాసనోల్లంఘనలో విదేశీ వస్తాలయాల ఎదుట పికెటింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. ఇతను ప్రతి నిత్యం, గ్రామంలో పాకనాటి సత్రం వద్ద దినపత్రికలో ప్రచురితమైన స్వాతంత్రోద్యమ సంఘటనలను చదివి, ఉద్యమకారులకు వివరించేవారు[1]. కృష్ణా జిల్లా స్వాతంత్రోద్యమ తీర్మానాలను రాసేవారు. తరువాతి కాలంలో వీ కుటుంబంతో సహా, మచిలీపట్టణానికి తరలివెళ్లారు.భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు.

మూలాలు[మార్చు]

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. p. 6. ISBN 978-93-5445-095-2.

వెలుపలి లంకెలు[మార్చు]