జోసెఫ్ రాజప్ప
స్వరూపం
జోసెఫ్ రాజప్ప | |
---|---|
ది మోస్ట్ రెవరెండ్ | |
చర్చి | కాథలిక్ చర్చి |
బిషప్ పర్యవేక్షణ ప్రాంతం | కర్నూలు (1967-1988) ఖమ్మం (1988-1989) |
నియామకం | కర్నూలు ( ఖమ్మం ( 1988 జనవరి 18 ) | 1967 జూన్ 12 )
In office | కర్నూలు (1967, జూన్ 12 - 1988, జనవరి 18) ఖమ్మం (1988, జనవరి 18 - 1989, డిసెంబరు 27) |
అంతకు ముందు వారు | పదవి సృష్టించబడింది |
తర్వాత వారు | మాథ్యూ చెరియన్కున్నెల్ (కర్నూలు) మారంపూడి జోజి (ఖమ్మం) |
Other posts | పారిష్ ప్రీస్ట్, సెయింట్ మేరీ మైనర్ బసిలికా, శివాజీనగర (1945-1946) |
ఆదేశాలు | |
సన్యాసం | 1945 డిసెంబరు 19 by థామస్ పోతాకమూరి |
సన్యాసం | 1967 సెప్టెంబరు 7 by దురైసామి సైమన్ లౌర్దుసామి |
ర్యాంకు | బిషప్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అనేకల్, మైసూర్ రాజ్యం | 1918 నవంబరు 3
మరణం | 1989 డిసెంబరు 27 సెయింట్ జాన్స్ హాస్పిటల్, బెంగళూరు | (వయసు: 71)
Buried | అనేకల్, కర్ణాటక |
జాతీయత | మైసూరు సామ్రాజ్యం (1918–1947)![]() |
విలువ గలది | క్రైస్తవ మతం |
మునుపటి పోస్ట్ |
|
విద్య | బి.టెక్. (అర్బనియానా) బి.ఎ. (మైసూర్) |
పూర్వ విద్యార్థి |
|
నినాదం | ప్రార్థన - వాక్య బోధన |
జోసెఫ్ రాజప్ప (1918, నవంబరు 3 - 1989, డిసెంబరు 27) భారతదేశంలోని రోమన్ కాథలిక్ చర్చి ప్రీస్ట్. ఆయన కర్నూలు రోమన్ కాథలిక్ డయోసెస్ (1967-1988), ఖమ్మం రోమన్ కాథలిక్ డయోసెస్ (1988-1989) లలో మొదటి బిషప్. ఆయన పూర్వపు మైసూర్ రాష్ట్రంలోని ఆనేకల్ కు చెందినవాడు.
ఆయన బెంగళూరులోని సెయింట్ పీటర్స్ పోంటిఫికల్ సెమినరీలో ఆధ్యాత్మిక శిక్షణ పొందాడు.[1]
మూలాలు
[మార్చు]మరింత చదవడానికి
[మార్చు]- Anthonappa Chowrappa (2008). History of the Catholic Diocese of Kurnool, 1701-2007.