ఝరాసంగం మండలం
Jump to navigation
Jump to search
ఝరాసంగం మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గ్రామ జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 44,583 - పురుషులు 22,731 - స్త్రీలు 21,852
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- సిద్దాపూర్
- వనంపల్లి
- గంగాపూర్
- కొల్లూర్
- తమ్మన్పల్లి
- కప్పడ్
- కమాల్పల్లి
- నర్సాపూర్
- సంగం (ఖుర్ద్)
- కక్కెర్వాడ
- చిలేపల్లి
- యెల్గోయి
- పొట్పల్లి
- బర్దీపూర్
- కుప్పానగర్
- ఝరాసంగం
- బోపన్పల్లి
- బోరెగావ్
- గుంటమార్పల్లి
- జీర్లపల్లి
- జునేగావ్
- ఇస్లాంపూర్
- ఎడకులపల్లి
- చిలెమామిడి
- దేవరాంపల్లి
- ప్యారవరం
- మేడ్పల్లి
- మచ్నూర్
- కృష్ణాపూర్
- బిడెకన్న
- ఏదులపల్లి
- గినియార్పల్లి
- చిల్కేపల్లి
- అనంతసాగర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.