ఢిల్లీ 8వ శాసనసభ
స్వరూపం

2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 5న జరిగాయి. ఫలితాలు 2025 ఫిబ్రవరి 08న ప్రకటించారు. తర్వాత ఢిల్లీ 8వ శాసనసభ 2025 ఫిబ్రవరి 13న ఏర్పాటవుతుంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ శాసనసభ విభాగం.
చరిత్ర.
[మార్చు]ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు 2025 ఫిబ్రవరి 5న ముగిశాయి. ఎన్నికల ఫలితాలు 2025 ఫిబ్రవరి 8న భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.భారతీయ జనతా పార్టీ 70 స్థానాలలో 48 స్థానాలు గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.[1]
శాసనసభ నిర్వాహాకులు
[మార్చు]కార్యాలయం | హోల్డర్ | ప్రారంభం |
---|---|---|
స్పీకర్ | కర్నైల్ సింగ్ | 20 ఫిబ్రవరి 2025 |
డిప్యూటీ స్పీకర్ | విజేందర్ గుప్తా | 20 ఫిబ్రవరి 2025 |
సభ నాయకుడు (ముఖ్యమంత్రి) |
రేఖా గుప్తా | 20 ఫిబ్రవరి 2025 |
ఉప ముఖ్యమంత్రి | పర్వేష్ వర్మ | 20 ఫిబ్రవరి 2025 |
ప్రతిపక్ష నేత | గోపాల్ రాయ్ | 20 ఫిబ్రవరి 2025 |
ప్రతిపక్ష ఉపనేత | అనిల్ ఝా వాట్స్ | 20 ఫిబ్రవరి 2025 |
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ECI Delhi Election Results 2025 LIVE Updates: Arvind Kejriwal loses big as BJP makes Delhi comeback". Indian express (in ఇంగ్లీష్). 2025-02-08. Retrieved 2025-02-08.