Jump to content

తకళి శివశంకర పిళ్ళై

వికీపీడియా నుండి
Thakazhi Sivasankara Pillai
జననం(1912-04-17)1912 ఏప్రిల్ 17
Thakazhy, Alleppey, Travancore
మరణం1999 ఏప్రిల్ 10(1999-04-10) (వయసు: 86)
Thakazhi, Alappuzha, కేరళ, India
కలం పేరుThakazhi
జాతీయతIndian
సాహిత్య ప్రక్రియNovel, Short story
విషయంSocial aspects
సాహిత్య ఉద్యమంRealism

తకళి శివశంకర పిళ్ళై(మలయాళం:തകഴി ശിവശങ്കര പിള്ള)(17 ఏప్రిల్ 1912 - 10 ఏప్రిల్ 1999) ప్రముఖ మలయాళ నవలా రచయిత మరియు కథా రచయిత[1]. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన శివశంకర పిళ్ళై భారతీయ సాహిత్య రంగంలో ప్రసిద్ధి పొందారు[2]. ఆయన సుమారు 600 లఘు కథలు మరియు నవలలు వ్రాసారు. ఆయన ప్రముఖ రచనలలో "కాయర్" మరియు "చెమ్మీన్(నవల) ప్రసిద్ధమైనవి.

వ్యక్తిగత జీవితం

పురస్కారాలు

మూలాలు

  1. "Thakazhi Sivasankara Pillai" at Encyclopædia Britannica
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website.