తుని పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుని పురపాలక సంఘం
తుని
తుని పురపాలక సంఘం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

తుని పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తుని పట్టణ స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని,తుని శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 254,448, జనాభా ఉండగా అందులో పురుషులు 134,922 ,మహిళలు 119,503 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 82.79%,ఉండగా స్త్రీ జనాభాలో 72.38%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 55562 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 114,457 గృహాలు ఉన్నాయి.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ఇ. సత్యనారాయణ,[3]వైస్ చైర్మన్‌గా కె. జగన్నాథ రాజు పనిచేస్తున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.
  2. "Tuni Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-01-21. Retrieved 2020-07-04.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]