తెలుగు సినిమాలు 1949
Jump to navigation
Jump to search
- ఈ యేడాది ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి
- 'కీలుగుర్రం', 'గుణసుందరి కథ' ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి.
- 'లైలామజ్నూ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
- ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఇన్స్పెక్టర్గా ఓ చిన్న పాత్రలో యన్.టి.రామారావు పరిచయమైన 'మనదేశం' చిత్రం సుమారుగా ఆడింది.
- హాస్యనటుడు శివరావుని హీరోగా పెట్టి తీసిన 'గుణసుందరి కథ' తరువాతి కాలంలో ఈ తరహా చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది.
మూలాలు[మార్చు]
- ↑ "Brahma Ratham (1949)". Indiancine.ma. Retrieved 2021-05-19.
తెలుగు సినిమాలు | ![]() |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |