దగ్గుబాటి పురంధేశ్వరి
Jump to navigation
Jump to search
దగ్గుబాటి పురంధరేశ్వరి | |||
దగ్గుబాటి పురంధరేశ్వరి | |||
నియోజకవర్గము | బాపట్ల | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చెన్నై, తమిళనాడు | 1959 ఏప్రిల్ 22 ||
రాజకీయ పార్టీ | భారతీయ జనత పార్టీ | ||
జీవిత భాగస్వామి | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | ||
సంతానము | 1 కొడుకు , 1 కూతురు | ||
నివాసము | హైదరాబాదు | ||
17 మే, 2009నాటికి | మూలం | [1] |
దగ్గుబాటి పురంధరేశ్వరి (జ: 22 ఏప్రిల్, 1959) భారత పార్లమెంటు సభ్యురాలు. ఈమె 14వ లోక్సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
ఈమె నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.
కుటుంబము[మార్చు]
వీరు దగ్గుపాటి వెంకటేశ్వర రావుగారిని పెండ్లాడారు.
రాజకీయ ప్రస్తానం[మార్చు]
వీరు 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 15వ లోక్ సభకు రెండవసారి ఎన్నికయి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
రచించిన గ్రంధాలు[మార్చు]
వీరు `In Quest Of Utopia` అనే గ్రంథాన్ని రచించి ప్రచురించారు.
నందమూరి వంశవృక్షం[మార్చు]