దస్త్రంపై చర్చ:High school.Poduru..jpg
Jump to navigation
Jump to search
శ్రీ కల్నల్.డి.యస్.రాజు. భారతదేశానికి స్వాంత్ర్యం వచ్చే సమయం లొ రాజమండ్రి లొ పని చేస్తు ఉండి ఉండవచ్చు ఆయన రాజమండ్రి పోలిసు పరేడ్ గ్రౌండ్స్ ని సుబ్రమణ్య మైదానం క్రింద నామాతరం చేశాడు. మరిన్ని వివరాలకు రాజమండ్రి వ్యాసాన్ని చదవండి.--మాటలబాబు 13:22, 6 ఆగష్టు 2007 (UTC)
- శ్రీ డాట్ల సత్యనారాయణ రాజు గారి స్వగ్రామం పోడూరు.మిలటరీలో డాక్టరుగా ఉండేవారు.ఆయన సుబాష్ చంద్ర బోస్ గారి సన్నిహితుడు యుద్ద సమయంలో చంద్రబోసుతో పాటు బంగాళాఖాతంలో జలాంతర్గామిలో కొంతకాలం గడిపినట్లుగా తెలుసు.పూర్తి వివరాలు తర్వాత పోడూరు వ్యాసంలో అందజేయ ప్రయత్నించెదను.vissu 04:07, 7 ఆగష్టు 2007 (UTC)