ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
Jump to navigation
Jump to search
వ్యవస్థాపన | అన్నాదురై |
---|---|
స్థాపన | 1949 సెప్టెంబరు 17 |
తెలంగాణ శాసనసభ | Indian states
{{{2}}} |
ఓటు గుర్తు | |
![]() | |
Political parties Elections |
ద్రవిడ మున్నేట్ర కజగం ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చురుకుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉంది. ద్రావిడ పార్టీలలో ఒకటైన డిఎంకె పండితుడు అన్నాదురైపెరియార్ల సామాజిక-ప్రజాస్వామ్య దృక్పధం సామాజిక న్యాయ సూత్రాలపై ఆధారపడింది.[1]
చరిత్ర[మార్చు]
పార్టీ పునాదులు[మార్చు]
ఈ పార్టీ మూడు మాతృ పార్టీల నుండి ఆదర్శాలు పొందినది:
జస్టిస్ పార్టీ (సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్)
ద్రావిదార్ కజగం
ద్రావిడ మున్నేట్ర కజగం
పార్టీ నాయకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Dravida Munnetra Kazgham (DMK)". Business Standard India. Retrieved 2021-06-29.