నయా ఆద్మీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సి పి దీక్షిత్ అనే హిందీ దర్శకుడు 1956లో తీసిన బాలీవుడ్ చిత్రం 'నయా ఆద్మీ'. తెలుగు నటుడు నందమూరి తారకరామారావు నటించిన ఏకైక హిందీ చిత్రం ఇది.ఎన్టీఆర్, అంజలీదేవి, జమున, హెలెన్, అన్వర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం జూపీటర్ పిక్చర్స్ వారి బ్యానర్‌లో నిర్మించబడింది. 1955లో వచ్చిన తెలుగు చిత్రం 'సంతోషం'కు ఈ చిత్రం రీమేక్.

"https://te.wikipedia.org/w/index.php?title=నయా_ఆద్మీ&oldid=2945339" నుండి వెలికితీశారు