నయా ఆద్మీ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సి పి దీక్షిత్ అనే హిందీ దర్శకుడు 1956లో తీసిన బాలీవుడ్ చిత్రం 'నయా ఆద్మీ'. తెలుగు నటుడు నందమూరి తారకరామారావు నటించిన ఏకైక హిందీ చిత్రం ఇది.ఎన్టీఆర్, అంజలీదేవి, జమున, హెలెన్, అన్వర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం జూపీటర్ పిక్చర్స్ వారి బ్యానర్లో నిర్మించబడింది. 1955లో వచ్చిన తెలుగు చిత్రం 'సంతోషం'కు ఈ చిత్రం రీమేక్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |