Jump to content

నరసాపురం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
నరసాపురం
Narasapuram
సాధారణ సమాచారం
ప్రదేశంనరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
నిర్వహించేవారుభారతీయ రైల్వేలు
లైన్లుభీమవరం-నరసాపురం రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు1
నిర్మాణం
నిర్మాణ రకంటెర్మినస్
అందుబాటులోHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్NS
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
భీమవరం-నరసాపురం శాఖ
రైలు మార్గము
భీమవరం జంక్షన్
పెన్నాడ అగ్రహారం
శృంగవృక్షం
వీరవాసరం
లంకలకోడేరు
చింతపర్రు
పాలకొల్లు
గోరింటాడ
నరసాపురం
Source: [1]

మూలాలు

[మార్చు]
  1. "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.

నరసాపురం రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది. ఇది భీమవరం-నరసాపురం బ్రాంచ్ లైన్ పై ఉన్న ఒక టెర్మినల్ స్టేషను, దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది..[1]

వర్గీకరణ

[మార్చు]

ఇది విజయవాడ డివిజను లోని ఒక బి వర్గం స్టేషనుగా వర్గీకరించబడింది.[2] ఇది దేశంలో 1424వ రద్దీగా ఉండే స్టేషను.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Narasapuram railway station info". India Rail Info. Retrieved 27 February 2016.
  2. "Divisional info" (PDF). Indian Railways. Retrieved 18 July 2015.
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

[మార్చు]

మూసలు, వర్గాలు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే
భీమవరం-నరసాపురం రైలు మార్గము