నివారి జిల్లా
స్వరూపం
నివారి జిల్లా | |
|---|---|
ఓర్చా వద్ద గల శిథిలాలు | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| డివిజను | సాగర్ |
| తహసీళ్ళు | నివారి, ఓర్చా, పృథ్వీపూర్, తరిచార్ కలాన్ |
| విస్తీర్ణం | |
• మొత్తం | 1,170 కి.మీ2 (450 చ. మై) |
| జనాభా | |
• మొత్తం | 4,04,807 |
| • సాంద్రత | 350/కి.మీ2 (900/చ. మై.) |
| కాల మండలం | UTC+05:30 (IST) |
నివారి జిల్లా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి.
ఈ జిల్లా 2018 అక్టోబరు 1 న ఏర్పడింది. ఇది గతంలో టికమ్గఢ్ జిల్లాలో భాగంగా ఉండేది. [1] [2] నివారి మధ్య ప్రదేశ్ లోని అతిచిన్న జిల్లా.
నివారి జిల్లాలో పృథ్వీపూర్, నివారి, ఓర్చా అనే 3 తహసీళ్ళున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Ians (2018-09-30). "Niwari is 52nd district of MP". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-02-16.
- ↑ "Madhya Pradesh Gets New District Carved Out". NDTV. Press Trust of India. 1 October 2018.