పరువు ప్రతిష్ఠ (1993 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరువు ప్రతిష్ఠ
దర్శకత్వంవి.సి. గుహనాథన్
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), గుహనాథన్ (కథ, చిత్రానువాదం)
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంసుమన్ ,
సురేష్,
మాలాశ్రీ
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి, కె. మాధవ్
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1993
భాషతెలుగు

పరువు ప్రతిష్ఠ 1993 లో వి.సి. గుహనాథన్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుమన్, సురేష్, మాలాశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. ఎం. వి. ఎస్. హరనాథ రావు మాటలు రాశాడు. రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు.[1] సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు. సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

మూలాలు[మార్చు]

  1. "Paruvu Prathista (1993)" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-15. Retrieved 2020-09-08.