పామర్రు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.వెంకటేశ్వరరావుపై 6314 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. పార్థసారథి 49337 ఓట్లు సాధించగా, వెంకటేశ్వరరావుకు 43023 ఓట్లు లభించాయి.
- నియోజక వర్గాల పునర్విభనలో ఉయ్యూరు ప్రస్తుతము పెనమలూరుశాసనసభ నియోజకవర్గం పరిధి లోనికి చేరినది.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
| సంవత్సరం | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2014 | షె.కు. | కైలే అనిల్ కుమార్ | పు | వై.కా.పా | ఉప్పులేటి కల్పన | స్త్రీ | తె.దే.పా | ||||
| 2009 | షె.కు. | డి.వై.దాస్ | పు | కాంగ్రెస్ | 60048 | ఉప్పులేటి కల్పన | స్త్రీ | తె.దే.పా | 53108 | ||
| 1972 | జనరల్ | గుహం కమలాదేవి | స్త్రీ | కాంగ్రెస్ | 39667 | తాతారావు సూరపురెడ్డి | పు | స్వతంత్రుడు | 22699 | ||
| 1967 | జనరల్ | సంగీత వెంకటరెడ్డి | పు | స్వతంత్రుడు | 31659 | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 28933 | ||
| 1962 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 27209 | మెండు వీరన్న | పు | స్వతంత్రుడు | 14671 | ||
| 1955 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 28176 | పాలచర్ల పనసరామన్న | పు | సి.పి.ఐ | 13147 | ||
| 1952 | జనరల్ | ఎస్.బి.పి పట్టాభిరామారావు | పు | కాంగ్రెస్ | 23405 | పాలచర్ల పనసరామన్న | పు | సి.పి.ఐ | 21884 |