పార్వతీపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీపురం పురపాలక సంఘం
పార్వతీపురం
స్థాపన1959
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

పార్వతీపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పార్వతీపురం పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

చరిత్ర[మార్చు]

ఇది 1959 సంవత్సరంలో 1 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 37 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం పార్వతీపురం జనాభా 53,844 ఉండగా , 26,811 మంది పురుషులు 26,811,స్త్రీలు 27,033 ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1008 మంది ఉన్నారు. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు5,048 ఉన్నారు.

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా శ్రీదేవి, వైస్ చైర్మన్‌గా జయప్రకాష్ నారాయణ ఎన్నికయ్యారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]