పాలసముద్రం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
Map
నిర్దేశాంకాలు: 13°12′32″N 79°23′56″E / 13.209°N 79.399°E / 13.209; 79.399Coordinates: 13°12′32″N 79°23′56″E / 13.209°N 79.399°E / 13.209; 79.399
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంపాలసముద్రం
విస్తీర్ణం
 • మొత్తం98 km2 (38 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం23,657
 • సాంద్రత240/km2 (630/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి996

పాలసముద్రం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 20,948 -అందులో పురుషులు 10,574 - స్త్రీలు 10,374. అక్షరాస్యత రేటు మొత్తం 66.50% - పురుషులు అక్షరాస్యత రేటు 78.18% - స్త్రీల అక్షరాస్యత రేటు 54.62%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వనదుర్గాపురం
  2. సిద్దిరాజు రంగరాజు ఖండ్రిగ
  3. కృష్ణజమ్మాపురం
  4. శ్రీకావేరిరాజుపురం
  5. సింహరాజుపురం
  6. పాలసముద్రం
  7. మతవలం
  8. వెంగళరాజుకుప్పం
  9. లక్ష్మినరసింహపురం
  10. ఆముదాల
  11. కావేరిరాజుపురం
  12. ఆముదాలపుత్తూరు
  13. బాలకృష్ణాపురం
  14. రామకృష్ణాపురం
  15. మామిడిమనుమూల
  16. తిరుమలరాజుపురం
  17. నరసింహాపురం ఏ.ఖండ్రిగ
  18. అల్లిపూలగుంట
  19. గంగమాంబాపురం

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]