పి.షణ్ముగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. షణ్ముఖం
పాండిచ్చేరి ముఖ్యమంత్రి
In office
22 మార్చి 2000 – 27 అక్టోబర్ 2001
గవర్నర్రజనీ రాయ్
అంతకు ముందు వారుఆర్. వి. జానకిరామన్
తరువాత వారుఎన్. రంగస్వామి
పాండిచ్చేరి
In office
1980–1991
ప్రథాన మంత్రిఇందిరా గాంధీ,
రాజీవ్ గాంధీ
అంతకు ముందు వారుఅరవింద బాల పజనోర్
తరువాత వారుఎమ్. ఓ. హెచ్. ఫరూక్
వ్యక్తిగత వివరాలు
జననం(1927-03-25)1927 మార్చి 25
మరణం2013 ఫిబ్రవరి 2(2013-02-02) (వయసు 85)
Karaikal
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నైపుణ్యంరాజకీయనాయకుడు

పి. షణ్ముగం ( 1927 మార్చి 25 - 2013 ఫిబ్రవరి 2[1])మాజీ పుదుచ్చేరి ముఖ్యమంత్రి, అతను 2000 మార్చి 22 నుండి 2001 అక్టోబరు 27 వరకు ఆరు నెలల చొప్పున రెండు పర్యాయాలు ఒక సంవత్సరం పాటు పదవ, పదకొండవ శాసనసభలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980 నుంచి మూడుసార్లు పుదుచ్చేరి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.యానాం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబానికి గట్టి విధేయుడు, అతను 1950 నుండి రాజకీయాల్లో ఉన్నారు. 1969, 1973 మధ్య డిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. పుదుచ్చేరి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు [2].ఆయనను అతని అనుచరులు ప్రేమతో నెడుంకట్టార్ అని పిలుస్తారు . దాదాపు 33 ఏళ్లపాటు పుదుచ్చేరి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో పనిచేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అనారోగ్య కారణాలతో 2008 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు, 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ కారైకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2013 ఫిబ్రవరి 2 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Reporter, Staff (2013-02-03). "Former Puducherry CM Shanmugam passes away". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-03-25.
  2. "Former Puducherry CM Shanmugam hospitalised". Hindustan Times (in ఇంగ్లీష్). 2008-09-04. Retrieved 2022-03-25.