పుష్యమిత్ర శుంగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్యమిత్ర శుంగుడు
శుంగ సామ్రాజ్యం
Reignసుమారు 185 –  149 BCE
PredecessorBrihadratha Maurya (as Mauryan Empror)
Successorఅగ్నిమిత్రుడు
Issueఅగ్నిమిత్రుడు
రాజవంశంశుంగ సామ్రాజ్యం
మతంHinduism

పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశ స్థాపకుడు. ఈ వంశం మౌర్యవంశానికి ఎదురుతిరిగి ఏర్పాటు చేసినది. ఈయన తన రాజ్యాన్ని విస్తరించేందుకు, సుస్థిర పరిచేందుకు అనేక అశ్వమేథ యాగాలు నిర్వహించాడు. శుంగవంశపు శాసనాలు కొన్ని అయోధ్య సమీపంలో కనుగొన్నారు. ఈయన అనేక మంది బౌద్ధులను హింసించాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ విషయాలను పండితులు మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేదు. దివ్యవదనుడు అనే రచయిత ఈ సామ్రాజ్యం ప్రస్తుతం పంజాబ్ దాకా విస్తరించిందని రాశాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Mishra, Ram Kumar (2012). "PUSHYAMITRA SUNGA AND THE BUDDHISTS". Proceedings of the Indian History Congress. 73: 50–57. ISSN 2249-1937.