పేరూరు (తిరుపతి గ్రామీణ మండలం)
పేరూరు | |
— జనగణన పట్టణం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°35′51″N 79°22′16″E / 13.597634°N 79.371205°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | తిరుపతి గ్రామీణ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 11,127 |
- పురుషుల | 5,499 |
- స్త్రీల | 5,628 |
- గృహాల సంఖ్య | 2,812 |
పిన్ కోడ్ | 517561 |
ఎస్.టి.డి కోడ్ |
పేరూరు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం. తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ[మార్చు]
పేరూరు గ్రామం తిరుపతి రూరల్ మండలంలో అతి పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 18 వార్దులు ఉన్నాయి. ప్రస్తుత గ్రామ సర్పంచ్ మూలమ చంద్
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ వకుళమాత ఆలయం[మార్చు]
కలియుగదైవంగా భాసిల్లుచున్న శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికై, 2017 మార్చి 5 ఆదివారం ఉదయం 11-40కి శంకుస్థాపన చేసారు. ఈ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా ఈ గ్రామానికి వకుళాపురం అని నామకరణం చేసారు. [1]
గ్రామ జనాభా[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 6,815 - అందులో పురుషుల 3,430 కాగా స్త్రీలు మొత్తం 3,385 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 1,600
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం పెరూరు పట్టణ జనాభా మొత్తం 11,127 - అందులో పురుషుల 5,499 కాగా స్త్రీలు మొత్తం 5,628 మంది ఉన్నారు. పట్టణ పరిధిలోని గృహాల సంఖ్య 2,812
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు మెయిన్; 2017, మార్చి-4; 14వపేజీ.