పేరూరు (తిరుపతి గ్రామీణ మండలం)
Jump to navigation
Jump to search
పేరూరు, చిత్తూరు జిల్లా, తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన గ్రామం.[1] పేరూరు గ్రామం.[1] తిరుపతి రూరల్ మ౦డల౦లో అతి పెద్ద గ్రామ౦. ఈ గ్రామ౦లో 18 వార్దులు ఉన్నాయి. ప్రస్తుత గ్ర్రామ సర్ప౦చ్ మూలమ చ౦ద౯
పేరూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | తిరుపతి గ్రామీణ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 11,127 |
- పురుషుల | 5,499 |
- స్త్రీల | 5,628 |
- గృహాల సంఖ్య | 2,812 |
పిన్ కోడ్ | 517561 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ[మార్చు]
పేరూరు గ్రామం.[1] తిరుపతి రూరల్ మ౦డల౦లో అతి పెద్ద గ్రామ౦. ఈ గ్రామ౦లో 18 వార్దులు ఉన్నాయి. ప్రస్తుత గ్ర్రామ సర్ప౦చ్ మూలమ చ౦ద౯
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ వకుళమాత ఆలయం[మార్చు]
కలియుగదైవంగా భాసిల్లుచున్న శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికై, 2017,మార్చి-5వతేదీ ఆదివారం ఉదయం 11-40కి శంకుస్థాపన నిర్వహించెదరు. నిర్వహించెదరు. ఈ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా ఈ గ్రామానికి వకుళా పురం అని నామకరణం చేసారు. [1]
గ్రామ జనాభా[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 6,815 - పురుషుల 3,430 - స్త్రీల 3,385 - గృహాల సంఖ్య 1,600
- జనాభా (2011) - మొత్తం 11,127 - పురుషుల 5,499 - స్త్రీల 5,628 - గృహాల సంఖ్య 2,812
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-27.
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు మెయిన్; 2017,మార్చి-4; 14వపేజీ.