ప్రజాబంధు
స్వరూపం

ప్రజాబంధు వారపత్రిక మద్రాసు నుండి వెలువడింది. 1933లో ప్రారంభమైన ఈ పత్రికకు ఎస్.జి.ఆచార్య సంపాదకుడు. ఈయన అంతకుముందు 1929-30 ల్లో మచిలీపట్నం నుండి ఆనందభారతి అనే పత్రికను మొదలుపెట్టాడు. కానీ అది కొద్దికాలం లోనే ఆగిపోయింది.[1]
10-9-1944 నాటి ప్రజబంధు సంచిక[2]లో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.
- రవ్వలు
- సరియైన సమాధానం (సంపాదకీయం)
- పర్యటన - కబుర్లపోగు
- స్నేహితులు (ఈ వారంకథ) - చావలి వెంకటశాస్త్రి
- రాత్రినిద్రలో రైల్వేజీవితం (హాస్యరచన) - చింతాడ
- రాష్ట్రప్రభుత్వానికి ఆంధ్రమహాసభ సవాల్ (ప్రత్యేకవ్యాసం) - మా ప్రతినిధి
- ప్రపంచ రాజకీయాలు - రాజకీయ విలేఖరి
- సినిమా ప్రపంచం - అడపా రామకృష్ణారావు, మొవ్వ నరసింహారావు
- మావారు (శరత్ నవల - అనువాదం:సూరిశెట్టి సాంబశివరావు బాబ్జీ)
- సారస్వతం - వెంపటి సచ్చిదానందశర్మ
- కాలవాహిని - కూరాడ వెంకటేశ్వరరావు
- హాస్యరచన
మూలాలు
[మార్చు]- ↑ కోరాడ, మహాదేవశాస్త్రి, ed. (1992). శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం (in Telugu). విశాఖపట్నం: ఎస్ఐటిఏ ట్రస్ట్, విశాఖపట్నం, శ్రీ ఫౌండేషన్ అమెరికా. p. 430.
{{cite book}}: CS1 maint: date and year (link) CS1 maint: unrecognized language (link) - ↑ ఎడిటర్ (1944-09-10). "ప్రజాబంధు". ప్రజాబంధు. 11. Retrieved 24 January 2015.[permanent dead link]