వీరశైవ మతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
== మత ప్రచారం ==
== మత ప్రచారం ==
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.
నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.
== పండిత త్రయం ==
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
== మల్లికార్జున పందడితారాధ్యుడు ==
== మల్లికార్జున పందడితారాధ్యుడు ==

06:28, 20 జనవరి 2014 నాటి కూర్పు

ఉపోద్ఘాతం

శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.

మత సిద్ధాంతాలు:

1. శివుని పట్ల మూఢ విశ్వాసం 2. కులాచారాల నిరసన 3. అన్యమత ద్వేషం అను మూడు ప్రధాన సూత్రాలపై ప్రారంభమైన వీరశైవ మతోద్యమం 11వ శతాబ్దంలో కన్నడ, ఆంధ్ర దేశాలలో గొప్ప సంచలనం కలిగించింది. కఉల భేదాలను నిరసించుట మినహా, ఈ మతంలోని మిగతా మత సూత్రాలన్నీ మూఢ నమ్మకాలపై ఆధారపది ఉన్నవి.

మత ప్రచారం

నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.

పండిత త్రయం

కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.

మల్లికార్జున పందడితారాధ్యుడు