సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 11: | పంక్తి 11: | ||
'''సంగారెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డి కి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చినది. శంకరాంబ నిజాం కాలం లో మెదక్ యొక్క రాణి. |
'''సంగారెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డి కి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చినది. శంకరాంబ నిజాం కాలం లో మెదక్ యొక్క రాణి. |
||
==రవాణా సదుపాయాలు== |
==రవాణా సదుపాయాలు== |
||
ఇది [[రెవెన్యూ డివిజన్]] |
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. |
||
==మండలంలోని పట్టణాలు== |
==మండలంలోని పట్టణాలు== |
07:39, 23 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
సంగారెడ్డి |
|
— మండలం — | |
మెదక్ పటంలో సంగారెడ్డి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో సంగారెడ్డి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | సంగారెడ్డి |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,28,917 |
- పురుషులు | 65,860 |
- స్త్రీలు | 63,057 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 69.71% |
- పురుషులు | 80.12% |
- స్త్రీలు | 58.85% |
పిన్కోడ్ | {{{pincode}}} |
సంగారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డి కి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చినది. శంకరాంబ నిజాం కాలం లో మెదక్ యొక్క రాణి.
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.