మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
| weight = |
| weight = |
||
}} |
}} |
||
'''మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి''' [[మాడుగుల]] సంస్థాన ప్రభువైన [[శ్రీకృష్ణ భూపాలుడు|శ్రీకృష్ణ భూపాలుని]] ఆస్థానంలో [[కవి]], [[పండితుడు|పండితుడూను]]. ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన [[పిఠాపురం]] దగ్గరున్న [[తిమ్మాపురం (కాకినాడ)|తిమ్మాపురం]]లో 1808లో జన్మించారు. 1873లో మే 11న నిర్యాణము చెందారు. |
'''మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి''' [[మాడుగుల]] సంస్థాన ప్రభువైన [[శ్రీకృష్ణ భూపాలుడు|శ్రీకృష్ణ భూపాలుని]] ఆస్థానంలో [[కవి]], [[పండితుడు|పండితుడూను]]. |
||
==జీవిత విశేషాలు== |
|||
ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన [[పిఠాపురం]] దగ్గరున్న [[తిమ్మాపురం (కాకినాడ)|తిమ్మాపురం]]లో 1808లో జన్మించారు. 1873లో మే 11న [[శ్రీముఖ]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ చతుర్దశి]] భానువాసరము రోజున నిర్యాణము చెందారు. |
|||
==విద్య== |
==విద్య== |
||
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు. |
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు. |
11:55, 18 ఏప్రిల్ 2014 నాటి కూర్పు
మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి | |
---|---|
జననం | 1808 |
మరణం | 11 మే, 1873 |
వృత్తి | కవి, పండితుడు |
తల్లిదండ్రులు |
|
మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడూను.
జీవిత విశేషాలు
ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808లో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.
విద్య
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.
రచనలు
- సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
- కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
- భీమలింగశతకము (1869)
రచనలకు గుర్తింపు
- ఆంధ్ర సాహిత్య పరిషత్తు సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
- కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా చెన్నపుర విశ్వవిద్యాలయము వారు నిర్ణయించారు.
రచనల ఉదాహరణలు
- భీమలింగశతకం నుండి:
- క. కాయలు లేని మహీజము
- కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
- బాయల మోదము జేయవు
- కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!
మూలాలు
- ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 30-4.