ఆంధ్ర రచయితలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:AndhraRachaitaluVol1.djvu|page=2|thumb|పుస్తక ముఖచిత్రం.]] |
[[దస్త్రం:AndhraRachaitaluVol1.djvu|page=2|thumb|పుస్తక ముఖచిత్రం.]] |
||
'''ఆంధ్ర రచయితలు''' ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1940లో ముద్రించారు. |
'''ఆంధ్ర రచయితలు''' ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1940లో ముద్రించారు. |
||
ఇది 1950 మరియు 1975 సంవత్సరాలలో ద్వితీయ మరియు తృతీయ పర్యాయం ముద్రించబడినది.<ref>http://www.prabhanews.com/specialstories/article-345658</ref> |
|||
==ప్రథమభాగములోని రచయితలు== |
==ప్రథమభాగములోని రచయితలు== |
06:48, 22 ఏప్రిల్ 2014 నాటి కూర్పు
ఆంధ్ర రచయితలు ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1940లో ముద్రించారు.
ఇది 1950 మరియు 1975 సంవత్సరాలలో ద్వితీయ మరియు తృతీయ పర్యాయం ముద్రించబడినది.[1]
ప్రథమభాగములోని రచయితలు
ప్రముఖుల అభిప్రాయాలు
" శ్రీసత్యనారాయణ శాస్త్రిగారి యీ గ్రంథ నిర్మాణమాయా గ్రంథకర్తల దేశకాలములు గ్రంథముల పేళ్ళు మచ్చు పద్యములు నను తీరున గాక ధ్వని ప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది. కొందరు కవులు గూర్చి వీరు నెరపిన ప్రశంసా వాక్యములలో కొన్ని పలుకుబళ్ళై భాషలో పాదుకొనిదగియున్నవి. శాస్త్రిగారు పద్య రచనమందు, గద్యరచనమందును మంచి వైపువాటములెరిగిన జగజాణలు. " - వేటురి ప్రభాకర శాస్త్రి