వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
|subdivision_name1 = [[అదిలాబాదు]]
|subdivision_name1 = [[అదిలాబాదు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 =
|subdivision_name2 = [[భైంసా]]
<!-- Politics ----------------->
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_foonotes =

07:46, 29 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

వతోలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అదిలాబాదు
మండలం భైంసా
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వతోలి, అదిలాబాదు జిల్లా, భైంసా మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులలో ఉంది.

వార్తలలో

2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[1]. అక్టోబర్ 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. [2]


తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్‌మెంటులు ఇచ్చారు.

తుల్జాబాయి