శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) కళ్యాణ వేకటేశ్వరాలయం,,, శ్రీనివాస మంగా పురం వ్యాసాన్ని విలీనం చేసితిని. |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
</gallery> |
</gallery> |
||
</center> |
</center> |
||
-------------------------------------------- |
|||
కళ్యాణ వేంకటేస్వారాలయం. శ్రీనివాస మంగా పురం. |
|||
కళ్యాణ వేంకటేశ్వరాలయం ముందున్న బోర్డు, శ్రీనివాస మంగా పురం |
|||
కళ్యాణ వేంకటేశ్వరాలయంలోని ద్వజ స్థంబం. శ్రీనివాస మంగా పురం. తిరుపతి సమీపంలొ |
|||
[[దస్త్రం:Kalyana venk, entrance.JPG|thumb|right|కళ్యానవెంకటేశ్వరాలయము, శ్రీనివాస మంగాపురం. తిరుపతి]] |
|||
శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీని వాస మంగాపురంలోని శ్రీ వెంకటేస్వరాలయం గతంలో పూజా పునస్కారాలు లేక పురావస్థు శాఖవారి ఆధీనం లో వుండేది. చాల కాల తర్వాత ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జారుగు తున్నాయి. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. ఇక్కడి స్వామి వారి మూల విరాఠ్ తిరుమలలోని మూల విరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు. పాకాల -- తిరుపతి రైలు మార్గంలో మంగా పురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు మంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించు కొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లె వారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. కాని ప్రస్తుతం మంగాపురంలో రైల్వే స్టేషన్ లేదు. ఈ మెట్ల దారిని ఉపయోగించే భక్తులు చాల తక్కువ. సుధూర ప్రాంతాల వారికి ఇక్కడ తిరుమలకు ఒక మెట్ల దారి వున్నదన్న సంగతి కూడ తెలియదు. |
|||
తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడ కలదు. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడ ఇస్తున్నారు. ఈ మెట్ల దారు (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఈ మద్య కాలంలో భక్తులు ఈ మెట్ల దారిని మరచి పోయినారు. తి.తి.దే. వారు కల్పించిన సౌకర్యాల వలన ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య బాగా పెరుగు తున్నది. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారి. |
|||
[[వర్గం:దేవాలయాలు]] |
|||
[[వర్గం:పుణ్యక్షేత్రాలు]] |
|||
[[వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు]] |
|||
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]] |
|||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]] |
|||
------------------------------------------------- |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
07:16, 10 మే 2014 నాటి కూర్పు
శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
శ్రీని వాస మంగా పురం తిరుపతి,మదనపల్లి రోడ్డులో తిరుపతి కి దగ్గరలో వున్నది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. ఆ తర్వాత సకల పూజా కార్య క్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేస్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమల లొ వున్న దాని కంటే పెద్దది. గతంలో మంగాపురం లో రైల్వే స్టేషన్ కూడ వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి వున్నది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగ పెరిగింది.
చిత్రమాలిక
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పురావస్తు శాఖ ఫలకం
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
-
శ్రీనివాస మంగాపురం గుడిలోని సేవలు
-
కళ్యాణ వేంకటేశ్వరస్వామి యొక్క ధ్వజ స్థంభం
కళ్యాణ వేంకటేస్వారాలయం. శ్రీనివాస మంగా పురం. కళ్యాణ వేంకటేశ్వరాలయం ముందున్న బోర్డు, శ్రీనివాస మంగా పురం కళ్యాణ వేంకటేశ్వరాలయంలోని ద్వజ స్థంబం. శ్రీనివాస మంగా పురం. తిరుపతి సమీపంలొ
శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీని వాస మంగాపురంలోని శ్రీ వెంకటేస్వరాలయం గతంలో పూజా పునస్కారాలు లేక పురావస్థు శాఖవారి ఆధీనం లో వుండేది. చాల కాల తర్వాత ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జారుగు తున్నాయి. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. ఇక్కడి స్వామి వారి మూల విరాఠ్ తిరుమలలోని మూల విరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు. పాకాల -- తిరుపతి రైలు మార్గంలో మంగా పురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు మంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించు కొని ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లె వారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. కాని ప్రస్తుతం మంగాపురంలో రైల్వే స్టేషన్ లేదు. ఈ మెట్ల దారిని ఉపయోగించే భక్తులు చాల తక్కువ. సుధూర ప్రాంతాల వారికి ఇక్కడ తిరుమలకు ఒక మెట్ల దారి వున్నదన్న సంగతి కూడ తెలియదు.
తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడ కలదు. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడ ఇస్తున్నారు. ఈ మెట్ల దారు (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఈ మద్య కాలంలో భక్తులు ఈ మెట్ల దారిని మరచి పోయినారు. తి.తి.దే. వారు కల్పించిన సౌకర్యాల వలన ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య బాగా పెరుగు తున్నది. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారి.