శిఖామణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:
|signature =
|signature =
}}
}}
ప్రముఖ కవి '''శిఖామణి''' అసలు పేరు కె.సంజీవరావు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు. యానాంలో పుట్టి పెరిగిన శిఖామణి హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నారు.
'''శిఖామణి''' గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు. యానాంలో పుట్టి పెరిగిన శిఖామణి


[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]

17:30, 30 ఆగస్టు 2014 నాటి కూర్పు

శిఖామణి
జననంకె.సంజీవరావు
(1957-10-30) 1957 అక్టోబరు 30 (వయసు 66)
India యానాం , పాండిచ్చేరి
ఇతర పేర్లుకె.సంజీవరావు
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
ప్రసిద్ధిశిఖామణి
మతంహిందూ

శిఖామణి గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో 1957, అక్టోబర్ 30న జన్మించాడు. యానాం, విశాఖపట్నం లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు. యానాంలో పుట్టి పెరిగిన శిఖామణి

"https://te.wikipedia.org/w/index.php?title=శిఖామణి&oldid=1290118" నుండి వెలికితీశారు