తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1904 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
+మూలాలు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{మూలాలు లేవు}}
'''తూము రామదాసు''' వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు.
'''తూము రామదాసు''' వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>

==రచనలు==
==రచనలు==
# రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
# రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
పంక్తి 6: పంక్తి 7:
# మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
# మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
# కాళిదాసు నాటకము
# కాళిదాసు నాటకము
# ఆంధ్రపదనిధానము
# ఆంధ్రపదనిధానము<ref>[http://books.google.com/books?id=54JkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17]</ref>

==మూలాలు==
{{మూలాలజాబితా}}


[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]

05:12, 14 అక్టోబరు 2014 నాటి కూర్పు

తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. 1856వ సంవత్సరం ఆగష్టు 18వ తేదీకి సరియైన నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి నాడు అనగా 1904 నవంబరు 24న మరణించాడు. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే నిఘంటువును వ్రాశాడు.[1]

రచనలు

  1. రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
  2. గోపికావిలాసము (ప్రబంధము)
  3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
  4. కాళిదాసు నాటకము
  5. ఆంధ్రపదనిధానము[2]

మూలాలు