కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు
S172142230149 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
S172142230149 (చర్చ | రచనలు) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
==మూల కధ== |
==మూల కధ== |
||
వాజశ్రవుడు ([[ఉద్దాలకుడు]]) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు [[బ్రాహ్మణులు|బ్రాహ్మాలకు]] దానమిస్తాడు.అది చూస్తున్న నచికేతుడు తన తండ్రి దాన మిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి. |
|||
:పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా: |
|||
:అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్ |
|||
దాని గమనించిన వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి [[యముడు|యముడికి]] దాన మిస్తున్నాను అని అంటాడు. |
14:30, 16 జూన్ 2007 నాటి కూర్పు
కృష్ణ యజుర్వేదం లోని తైత్తరీయ శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలకు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు సారుప్యం ఉంటుంది.
శాంతి మంత్రం
ప్రతి ఉపనిషత్తు కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం
- ఓం సహనాభవతు
- సహనౌగుణత్తు
- సహవీర్యం కరవావహై
- తేజస్వి నా వధీతమస్తు
- మావిద్వాషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:
మూల కధ
వాజశ్రవుడు (ఉద్దాలకుడు) విశ్వజిత్త యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు బ్రాహ్మాలకు దానమిస్తాడు.అది చూస్తున్న నచికేతుడు తన తండ్రి దాన మిస్తున్న సంపదలో ఉన్న గోవులు ముసలితనం పొందిన గోవులు కూడా చాల ఉంటాయి.
- పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
- అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
దాని గమనించిన వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు తన తండ్రి వద్ద కు వేళ్ళి తనను ఎవ్వరకు దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి యముడికి దాన మిస్తున్నాను అని అంటాడు.