2012: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
*[[ఆగస్టు 7]]: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త [[సామల సదాశివ]] |
*[[ఆగస్టు 7]]: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త [[సామల సదాశివ]] |
||
*[[ఆగష్టు 20]]: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు [[కాపు రాజయ్య]] |
*[[ఆగష్టు 20]]: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు [[కాపు రాజయ్య]] |
||
* [[సెప్టెంబరు 6]] - [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్ /[మ. 2012]] |
|||
*[[సెప్టెంబరు 16]] - [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]] ప్రముఖ తెలుగు హాస్య నటులు./[జ. 1947] |
*[[సెప్టెంబరు 16]] - [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]] ప్రముఖ తెలుగు హాస్య నటులు./[జ. 1947] |
||
*[[సెప్టెంబరు 21]] - [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. /[జ.1915] |
*[[సెప్టెంబరు 21]] - [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. /[జ.1915] |
15:22, 11 నవంబరు 2014 నాటి కూర్పు
2012 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2012
- జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
- జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
మార్చి 2012
- మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
ఏప్రిల్ 2012
- ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జూన్ 2012
- జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
జూలై 2012
- జులై 27 – ఆగష్టు12 – 2012 వేసవి ఒలింపిక్స్ లండన్
సెప్టెంబర్ 2012
- సెప్టెంబరు 2: నిర్మల్ లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
- సెప్టెంబరు 30: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
అక్టొబర్ 2012
మరణాలు
- జనవరి 3: ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి సి.జగన్నాథరావు
- ఆగస్టు 7: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ
- ఆగష్టు 20: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు కాపు రాజయ్య
- సెప్టెంబరు 6 - చెరుకూరి సుమన్ జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్ /[మ. 2012]]
- సెప్టెంబరు 16 - సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ప్రముఖ తెలుగు హాస్య నటులు./[జ. 1947]
- సెప్టెంబరు 21 - కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. /[జ.1915]
- సెప్టెంబరు 30 - కాసరనేని సదాశివరావు,శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
- అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి.
- అక్టోబరు 20 - అమరపు సత్యనారాయణ నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు
- నవంబరు 2 - కింజరాపు ఎర్రన్నాయుడు . ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, [జ.2012]
- నవంబరు 17: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే