వడ్లకొండ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10: పంక్తి 10:
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]]

14:09, 13 నవంబరు 2014 నాటి కూర్పు

వడ్లకొండ నరసింహారావు, నైజాం పాలనలో హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ విద్యను ప్రోత్ససిస్తూ, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారితో కలిసి, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధికి కృషిచేశాడు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె ఇందిరాదేవిని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక సుజాత నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాల్పంచుకున్నాడు.[1]

రచనలు

  • నిజాంరాష్ట్ర అభివృద్ధి మార్గములు

మూలాలు

  1. "'దిద్దుబాటు'తో పాటే..." http://telugu.oneindia.com. Retrieved 11 November 2014. {{cite web}}: External link in |website= (help)