పచ్చయప్ప కళాశాల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
|image_name = Pachaiyappa's college logo.tif |
|image_name = Pachaiyappa's college logo.tif |
||
}} |
}} |
||
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడినది. |
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడినది. |
||
== నేపథ్యం == |
|||
==పచ్చయప్పా ముదలియార్== |
==పచ్చయప్పా ముదలియార్== |
||
09:18, 30 డిసెంబరు 2014 నాటి కూర్పు
దస్త్రం:Pachaiyappa's college logo.tif | |
నినాదం | Mens Agitat Molem |
---|---|
ఆంగ్లంలో నినాదం | (Mind Moves Matter) |
స్థాపితం | 1842 |
ప్రధానాధ్యాపకుడు | డా. పి.గజవరదన్, M.Sc.,M.Phil.,Ph.D. |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం 13°4′23.25″N 80°13′59.05″E / 13.0731250°N 80.2330694°E |
కాంపస్ | పట్టణ |
పచ్చయప్ప కళాశాల (ఆంగ్లం: Pachaiyappa's College) మద్రాసు లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది 1842 సంవత్సరంలో పచ్చయప్పా ముదలియార్ వీలునామాను అనుసరించి స్థాపించబడినది.
నేపథ్యం
పచ్చయప్పా ముదలియార్
ప్రధానోపాధ్యాయులు
- జాన్ ఆడమ్ (1884 -1894)
- ఎరిక్ డ్రూ (1906 - 1912)
- సి.ఎల్.రెన్ (1920 - 1921)
- ఎం.రుతునాస్వామి (1921 - 1927)
- కె.చిన్న తంబిపిళ్ళై (1927 - 1935)
- పి.ఎన్.శ్రీనివాసాచారి (1935 -1938)
- డి.ఎస్.శర్మ (1938 -1941)
- వి.తిరువెంగటసామి (1942-1942)
- బి.వి.నారాయణస్వామి నాయుడు (1942-1947)
- ఆర్.కృష్ణమూర్తి (1947-1961)
- సి.డి.రాజేశ్వరన్ (961-1963)
- టి.ఎస్.శంకరనారాయణ పిళ్ళై (1963-1966)
- ఎస్.పి.షణ్ముగనాథన్ (1966-1982)
- ఎం.కె.దశరథన్ (1982-1984)
- టి.ఆర్.రామచంద్రన్ (1984-1985)
- జి.నాగలింగం (1985-1986)
- ఎన్.పి.కళ్యాణం (1986-1987)
- ఎన్.కె.నారాయణన్ (1989)
- ఏ.పి.కమలాకర రావు
ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు
కళాశాల అధికారిక వెబ్సైట్ లో చాలా మంది ప్రముఖ పూర్వవిద్యార్ధులను పేర్కొన్నారు.[1] వారిలో కొందరు:
- కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
- మురసోలీ మారన్, రాజకీయనాయకుడు
- కె.సి.రెడ్డి, మొదటి మైసూరు ముఖ్యమంత్రి
- బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ పార్లమెంటు సభ్యుడు.
- సి.ఎన్.అన్నాదురై, తమిళనాడు ముఖ్యమంత్రి
- మామిడిపూడి వేంకటరంగయ్య, చరిత్ర పరిశోధకులు
- వైరాముత్తు, కవి
- తాపీ ధర్మారావు, తెలుగు పాత్రికేయుడు
- ఎ.ఎం.రాజా, సినీ గాయకుడు
- పరవస్తు చిన్నయసూరి, తెలుగు కవి మరియు పండితుడు
- రాబిన్ సింగ్, భారత క్రికెట్ క్రీడాకారుడు
- భరత్ రెడ్డి, భారత క్రికెట్ క్రీడాకారుడు
- శ్రీనివాస రామానుజన్, ప్రముఖ గణితవేత్త.
మూలాలు
- ↑ "Pachaiyappa's College Alumni". Pachaiyappa's College. Retrieved 2012-03-20.