ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Kamal.crime (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ఎక్స్ప్రెస్ → ఎక్స్ప్రెస్ (2) using AWB |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox Newspaper |
{{Infobox Newspaper |
||
| name =ఆంధ్రప్రభ |
| name =ఆంధ్రప్రభ |
||
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px |
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px]] |
||
| caption = |
| caption = |
||
| type = [[దిన పత్రిక| |
| type = [[దిన పత్రిక|ప్రతిదినం]] |
||
| format = [[బ్రాడ్షీట్]] |
| format = [[బ్రాడ్షీట్]] |
||
| foundation = 1938-08-15<br>[[మద్రాసు]],<ref name=Bendalam/> |
| foundation = 1938-08-15<br>[[మద్రాసు]],<ref name=Bendalam/> |
||
| ceased publication = 1958-59 |
| ceased publication = 1958-59 |
||
| price = |
| price = |
||
| owners =[[దిన్యూ ఇండియన్ |
| owners =[[దిన్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్]] |
||
| political position = <!-- **See talk page regarding "political position"** --> |
| political position = <!-- **See talk page regarding "political position"** --> |
||
| publisher = [[దిన్యూ ఇండియన్ |
| publisher = [[దిన్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్]] |
||
| editor = |
| editor = |
||
| staff = |
| staff = |
03:46, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు
రకం | ప్రతిదినం |
---|---|
రూపం తీరు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం | దిన్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ |
ప్రచురణకర్త | దిన్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ |
స్థాపించినది | 1938-08-15 మద్రాసు,[1] |
ముద్రణ నిలిపివేసినది | 1958-59 |
జాలస్థలి | http://www.prabhanews.com/home |
ఆంధ్రప్రభ ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.