సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
పంక్తి 8: పంక్తి 8:
==పూర్వచరిత్ర==
==పూర్వచరిత్ర==


రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం వుంది. విభిన్న సంస్తృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి వుంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్తృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్పూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా వుంది. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా వున్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు వున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం వుంది. విభిన్న సంస్తృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి వుంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్తృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్పూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా వుంది. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా వున్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు వున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.


==ప్రత్యేకతలు==
==ప్రత్యేకతలు==
నియోజక వర్గంలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్‌ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వున్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్‌ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్‌ మిల్లు, కెమిలాయిడ్స్‌ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి.
నియోజక వర్గంలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్‌ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వున్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్‌ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్‌ మిల్లు, కెమిలాయిడ్స్‌ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి.
అశ్వారావుపేటలోని వ్వవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా వుంది. ఇటీవల కాలంలో బి.ఇ.డి కళాశాలలు, ఇంజనీరింగ్‌, జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ప్రవేటు యాజమాన్యంలో నెలకొల్పడం ద్వారా విద్యాపరంగా ఈ ప్రాంత గణనీయమైన ప్రగతిని సాధించింది.
అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా వుంది. ఇటీవల కాలంలో బి.ఇ.డి కళాశాలలు, ఇంజనీరింగ్‌, జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ప్రవేటు యాజమాన్యంలో నెలకొల్పడం ద్వారా విద్యాపరంగా ఈ ప్రాంత గణనీయమైన ప్రగతిని సాధించింది.


==నియోజకవర్గంలోని మండలాలు==
==నియోజకవర్గంలోని మండలాలు==
పంక్తి 194: పంక్తి 194:
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}

[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]

06:44, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం

ఖమ్మం జిల్లాలో గల 10 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 116

సత్తుపల్లి నగరపంచాయితీ కార్యాలయం

పూర్వచరిత్ర

రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం వుంది. విభిన్న సంస్తృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి వుంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్తృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్పూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా వుంది. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా వున్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు వున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.

ప్రత్యేకతలు

నియోజక వర్గంలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్‌ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వున్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్‌ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్‌ మిల్లు, కెమిలాయిడ్స్‌ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి. అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా వుంది. ఇటీవల కాలంలో బి.ఇ.డి కళాశాలలు, ఇంజనీరింగ్‌, జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ప్రవేటు యాజమాన్యంలో నెలకొల్పడం ద్వారా విద్యాపరంగా ఈ ప్రాంత గణనీయమైన ప్రగతిని సాధించింది.

నియోజకవర్గంలోని మండలాలు

2009 నియోజకవర్గాలు(10)

  • సత్తుపల్లి(ఎస్సీ)(జనరల్ నుండి మార్పు)
  • పినపాక(ఎస్టీ)(కొత్తగా ఏర్పడింది)
  • ఇల్లందు(ఎస్టీ)(జనరల్ నుండి మార్పు)
  • ఖమ్మం
  • పాలేరు(ఎస్సీ నుండి జనరల్‌కు మార్పు)
  • మధిర(ఎస్సీ)(జనరల్ నుండి మార్పు)
  • వైరా(ఎస్టీ)(కొత్తగా ఏర్పడింది)
  • కొత్తగూడెం
  • అశ్వారావుపేట(ఎస్టీ)(కొత్తగా ఏర్పడింది)
  • భద్రాచలం(ఎస్టీ)(జనరల్ నుండి మార్పు)

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 116 Sathupalli (SC) Sandra Venkata Veeraiah M TDP 74776 Matta Dayanand Vijay Kumar M YSRCP 72434
2009 116 Sathupalli (SC) Sandra Venkata Veeraiah M TDP 79491 Chandrasekhar Sambhani M INC 65483
2004 277 Sathupalli GEN Jalagam Venkat Rao M INC 89986 Tummala Nageswara Rao M TDP 80450
1999 277 Sathupalli GEN Thummala Nageswara Rao M TDP 87717 Ponguleti Sudhakar Reddy M INC 56688
1994 277 Sathupalli GEN Nageswara Rao Thummala M TDP 74049 Prasada Rao Jalagam M INC 66455
1989 277 Sathupalli GEN Jalagam Prasada Rao M INC 61389 Tummala Nageswar Rao M TDP 54960
1985 277 Sathupalli GEN Nageswa Rao Tummala M TDP 49990 Lakkeneni Joga Rao M INC 46172
1983 277 Sathupalli GEN Jalagam Prasada Rac M INC 42494 Thummala Nageswara Rao M IND 36278
1979 By Polls Sathupalli GEN J.V.Rao M INC(I) 48602 U.Satyam M IND 25544
1978 277 Sathupalli GEN Jalagam Vengala Rao M INC 42102 Kaloji Narayana Rao M JNP 19483

ఎన్నికలలో ప్రముఖులు

1952లో జలగం వెంగళరావు తొలుత వెంసూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసినప్పటికీ గెలవలేదు. 1977లో కాళోజీ నారాయణరావు సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు.కానీ డిపాజిట్ కోల్పోయారు.

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పొందినాడు.

ఇవి కూడా చూడండి