మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ using AWB
చి JVRKPRASAD (చర్చ) చేసిన మార్పులను Meena gayathri.s యొక్క చివరి కూర్పు వరకు తిప్...
పంక్తి 41: పంక్తి 41:
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివింది.
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివింది.


ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె,చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. [[మద్రాసు]] కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. వారు ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో [[రేడియో]] లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే [[ఆచంట జానకిరాం]], బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. [[మద్రాసు]] లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు.<ref>[http://dearnri.org/tenugu.com/te/telugu/malati_chandoor.html మాలతీ చందూర్ తో ఇంటర్వ్యూ విశేషాలు]</ref>
ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె,చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. [[మద్రాసు]] కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. వారు ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో [[రేడియో]] లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే [[ఆచంట జానకిరాం]], బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. [[మద్రాసు]] లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు. <ref>[http://dearnri.org/tenugu.com/te/telugu/malati_chandoor.html మాలతీ చందూర్ తో ఇంటర్వ్యూ విశేషాలు]</ref>


==సాహిత్య సేవలు==
==సాహిత్య సేవలు==
[[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రికలో [[1952]] నుండి ఆడవారి కోసం [[ప్రమదావనం (ఆంధ్రప్రభ శీర్షిక)|ప్రమదావనం]] అనే Dear Abby<ref>'''''Dear Abby''''' is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[http://www.uఎక్స్‌ప్రెస్.com/dearabby/] దీనిని గురించి ఆంగ్లవికిపిడియాలో వ్యాసం [[:en:Dear Abby|ఇక్కడ]] చదువవచ్చును</ref> వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి.<ref>http://www.nandyala.org/mahanandi/archives/2005/06/16/cook-books/ అనే బ్లాగులో ఒకరు ఇలా వ్రాశారు - Malathi Chandur’s cookbook in Telugu is the one most valuable to me. Because it was my first buy and the author's old world charming writing style is so entertaining and her recipes are pure gold.
[[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రికలో [[1952]] నుండి ఆడవారి కోసం [[ప్రమదావనం (ఆంధ్రప్రభ శీర్షిక)|ప్రమదావనం]] అనే Dear Abby<ref>'''''Dear Abby''''' is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[http://www.uexpress.com/dearabby/] దీనిని గురించి ఆంగ్లవికిపిడియాలో వ్యాసం [[:en:Dear Abby|ఇక్కడ]] చదువవచ్చును</ref> వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. <ref> http://www.nandyala.org/mahanandi/archives/2005/06/16/cook-books/ అనే బ్లాగులో ఒకరు ఇలా వ్రాశారు - Malathi Chandur’s cookbook in Telugu is the one most valuable to me. Because it was my first buy and the author's old world charming writing style is so entertaining and her recipes are pure gold.
</ref> మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.
</ref> మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.



10:36, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

మాలతీ చందూర్
మాలతీ చందూర్
జననంమాలతీ
1930
కృష్ణా జిల్లా లోని నూజివీడు
మరణం2013 , ఆగష్టు 21
చెన్నై
మరణ కారణంక్యాన్సర్
నివాస ప్రాంతంమద్రాసు
ఇతర పేర్లుమాలతీ చందూర్
ప్రసిద్ధినవలా రచయిత్ర
భార్య / భర్తచందూర్
తండ్రివెంకటేశ్వర్లు
తల్లిజ్ఞానాంబ,

1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.

జీవిత విశేషాలు

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివింది.

ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె,చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. మద్రాసు కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. వారు ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియో లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. మద్రాసు లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు. [1]

సాహిత్య సేవలు

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే Dear Abby[2] వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. [3] మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించింది. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నది. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నది. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించింది.[4]

మాలతీ చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడింది.

2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు.

రచనలు

  1. వంటలు పిండి వంటలు
  2. అందాలు అలంకారాలు
  3. మహిళలకు మధుర జీవనం
  4. పాత కెరటాలు
  5. జాబులు జవాబులు
  6. ప్రశ్నలు జవాబులు
  7. చంపకం-చదపురుగులు(కథల సంపుటి)[5]

నవలలు

  1. కాంచన మృగం
  2. వైశాఖి
  3. మనసులోని మనసు
  4. ఆలోచించు
  5. ఏమిటీ జీవితాలు
  6. భూమి పుత్రి
  7. మధుర స్మృతులు
  8. ఓ మనిషి కథ
  9. రాగ రక్తిమ
  10. మేఘాల మేలి ముసుగు
  11. కలల వెలుగు
  12. బ్రతక నేర్చిన జాణ
  13. జయలక్ష్మి
  14. కృష్ణవేణి
  15. శతాబ్ది సూరీడు
  16. శిశిర వసంతం

చిత్రమాలిక

మాలతీ చందూర్ వ్రాసిన కొన్ని పుస్తకాల ముఖచిత్రాల కొలువు.

బయటి లింకులు

మూలాలు

  1. మాలతీ చందూర్ తో ఇంటర్వ్యూ విశేషాలు
  2. Dear Abby is a syndicated advice column started in 1956 by Pauline Esther Friedman Phillips and currently written by her daughter, Jeanne Phillips. Abigail Van Buren has been the pen name used by both writers for the column. According to its publishers, the column is known for its "uncommon common sense and youthful perspective" and is read by more people than any other newspaper column worldwide.[1] దీనిని గురించి ఆంగ్లవికిపిడియాలో వ్యాసం ఇక్కడ చదువవచ్చును
  3. http://www.nandyala.org/mahanandi/archives/2005/06/16/cook-books/ అనే బ్లాగులో ఒకరు ఇలా వ్రాశారు - Malathi Chandur’s cookbook in Telugu is the one most valuable to me. Because it was my first buy and the author's old world charming writing style is so entertaining and her recipes are pure gold.
  4. http://www.hindu.com/2007/05/06/stories/2007050613890200.htm
  5. చందూర్, మాలతీ. చంపకం-చదపురుగులు.