బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర... |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: clean up using AWB |
||
పంక్తి 146: | పంక్తి 146: | ||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]] |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]] |
||
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}} |
|||
{{ఆంధ్ర ప్రదేశ్}} |
00:52, 17 ఏప్రిల్ 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బెల్లంకొండ |
|
— మండలం — | |
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బెల్లంకొండ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | బెల్లంకొండ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 30,790 |
- పురుషులు | 15,600 |
- స్త్రీలు | 15,190 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 47.06% |
- పురుషులు | 59.15% |
- స్త్రీలు | 34.79% |
పిన్కోడ్ | 522411 |
బెల్లంకొండ | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | బెల్లంకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 10,169 |
- పురుషులు | 4,543 |
- స్త్రీలు | 4,384 |
- గృహాల సంఖ్య | 2,017 |
పిన్ కోడ్ | 522 411 |
ఎస్.టి.డి కోడ్ |
పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - బెల్లంకొండ (ఆంగ్లం: Bellamkonda). పిన్ కోడ్: 522 411. గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.
చరిత్ర
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.
వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కోళ్ళూరు , చిట్యాల, కేతవరం, బోదనం.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,927.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,543, మహిళల సంఖ్య 4,384, గ్రామంలో నివాస గ్రుహాలు 2,017 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,306 హెక్టారులు.
సమీప గ్రామాలు
మాచాయపాలెం 2 కి.మీ, వన్నయ్యపాలెం 4 కి.మీ, చంద్రాజుపాలెం 5 కి.మీ, అనుపాలెం 6 కి.మీ,
సమీప మండలాలు
తూర్పున రాజుపాలెం మండలం, పశ్చిమాన పిడుగురాళ్ల మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున క్రోసూరు మండలం.
మండలంలోని గ్రామాలు
- పులిచింతల,
- చంద్రాజుపాలెం
- కోళ్ళూరు గొల్లపేట
- చిట్యాల, చిట్యాలతండా
- కేతవరం, నూతికేతవరం
- వెంకటాయపాలెం,
- బోదనం,గోపాలపురం ,కామేపల్లి
- ఎమ్మాజీగూడెం,
- మన్నేసుల్తాన్పాలెం,
- పాపయ్యపాలెం,
- చండ్రాజుపాలెం,
- వన్నయ్యపాలెం,
- మాచాయపాలెం,
- బెల్లంకొండ
మూలాలు
బయటి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
- బెల్లంకొండ కోట దృశ్యము - సెప్టెంబర్ 1788