1940: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[జనవరి 1]]: ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865) |
* [[జనవరి 1]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865) |
||
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863) |
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863) |
||
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]] ప్రముఖ చిత్రకారులు. (జ.1908) |
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]] ప్రముఖ చిత్రకారులు. (జ.1908) |
||
* [[అక్టోబరు 7]]: [[కూచి నరసింహం]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866) |
|||
* [[అక్టోబరు 19]]: [[కొమురం భీమ్]], హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901) |
* [[అక్టోబరు 19]]: [[కొమురం భీమ్]], హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901) |
||
08:56, 20 మే 2015 నాటి కూర్పు
1940 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1937 1938 1939 - 1940 - 1941 1942 1943 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 12: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ.
- జనవరి 13- అంబటి బ్రాహ్మణయ్య ప్రముఖ రాజకీయ వేత్త .[మ.1940]
- జనవరి 20 - ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు.
- ఫిబ్రవరి 2 - జె.భాగ్యలక్ష్మి [ఆంగ్లం:J. Bhagyalakshmi] ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
- జూలై 16 - పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు మరియు రచయిత. [ మరణము. 2014]
- జూలై 21: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా.
- నవంబరు 2 - పానుగంటి లక్ష్మీ నరసింహారావు [మ.1940]
- నవంబర్ 3: విప్లవ రచయిత, పెండ్యాల వరవర రావు
మరణాలు
- జనవరి 1: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
- జనవరి 22: గిడుగు రామమూర్తి, ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
- మే 21: కౌతా ఆనందమోహనశాస్త్రి ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
- అక్టోబరు 7: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
- అక్టోబరు 19: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)